నేడు వరలక్ష్మి వ్రతం...ధరలు అమాంతం పెంచిన వ్యాపారులు

byసూర్య | Fri, Aug 05, 2022, 02:14 PM

నేడు వరలక్ష్మి వ్రతం సందర్భంగా పూజ సామాగ్రి, పండ్లు, కొనుగోలు దారులతో మార్కెట్లు కిటకిటలాడుతూన్నాయి. ఉప్పల్, బోడుప్పల్, రామంతాపూర్, హబ్సిగూడ, మొదలగు పండ్లు, పూల మార్కెట్లలో ధరల ను రెండింతలు పెంచేశారు. వ్యాపారులు మేలిరకం కుంకుమ కిలోరూ. 180 , పసుపు రూ 200 ఒక్కో కొబ్బరి కాయ రూ 25 నుంచి 30 వరకూ విక్రయిస్తున్నారు. లీటర్ రూ 90 ఉన్న పూజ నూనే నేడు రూ150 విక్రయిస్తున్నారు, తమలపాకులు , వక్కలు, ఖర్జ్ రా, ఆవు పాలు, తేనే, పెరుగు పూజ కు కావలిసిన మొత్తం సమాగ్రీ రెండింతల ధర కు విక్రయిస్తున్నారు వ్యాపారులు. ప్రజలు అసంతృప్తి ప్రకటిస్తూ చేసేది లేక కొంటున్నారు.


 


 


Latest News
 

కవితకు బిగ్ షాక్.. మరోసారి కస్టడీ పొడిగింపు.. అప్పటిదాకా జైలులోనే Tue, Apr 23, 2024, 07:39 PM
కల్పన అనేది అబద్ధంలో దాగున్న నిజం.. ఆలోచింపజేస్తున్న స్మితా సబర్వాల్ ట్వీట్ Tue, Apr 23, 2024, 07:31 PM
పెళ్లి తర్వాత మళ్లీ బరిలో దిగిన బర్రెలక్క.. ఈసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు పోటీగా Tue, Apr 23, 2024, 07:27 PM
ఎన్నికల వేళ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన నిర్ణయం Tue, Apr 23, 2024, 07:23 PM
10 ఎంపీ సీట్లు ఇవ్వండి.. బీఆర్ఎస్ ఏం చేయగలదో చూపిస్తాం: కేటీఆర్ Tue, Apr 23, 2024, 07:19 PM