రాజన్న ఆలయంలో తనిఖీలు!

byసూర్య | Fri, Aug 05, 2022, 01:57 PM

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నేపథ్యంలో డాగ్స్, బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు ఆలయ, భక్తుల భద్రత దృష్ట్యా తనిఖీలు నిర్వహించినట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాజన్న ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో తనిఖీలు చేశారు. రాజన్న భక్తులు ప్రజలు అత్యవసర సమయాల్లో డయల్ 100 ఉపయోగించాలని పోలీసులు సూచిస్తున్నారు.


Latest News
 

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం మధు ముదిరాజ్ Fri, Mar 29, 2024, 03:42 PM
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM