byసూర్య | Fri, Aug 05, 2022, 01:10 PM
15ఆగస్టు సమీపిస్తున్న సమయంలో అనేక మంది తమ ప్రావీణ్యతను ఉపయోగించి దేశానికి, దేశ సైనికులకు సంబంధించి, అనేక వీడియోలు తయారీ చేసి, చిత్రాలని గీసి సామాజిక మాధ్యమాల్లో వదులుతుంటారు. ఇదే కోవలో ఇప్పుడు దేశ సైనికుడు తన విధినిర్వహణకు వెల్లే సమయంలో గీసిన కార్టూన్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఇంతో ఆలోచనాత్మకంగా గీసిన చిత్రకారుని నైపుణ్యతకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే. జై హింద్.