వీఆర్ఏల డిమాండ్లను పరిష్కరించాలి

byసూర్య | Fri, Aug 05, 2022, 12:48 PM

వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద 11 రోజులుగా వీఆర్ఏలు నిరవధిక సమ్మె చేయడం జరిగింది. గురువారం పరిగి మాజీ ఎమ్మెల్యే వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి వారికి మద్దతు తెలియజేశాడు. ఈ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని అమలు పరచాలని డిమాండ్ చేశాడు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలతో కలసి ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అశోక్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నరసింహ నాయక్ సలీం, వెంకటయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM