విజృంభిస్తున్న కరోనా జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు...

byసూర్య | Fri, Aug 05, 2022, 12:46 PM

ఇప్పుడిప్పుడే మాస్కులు, శానిటైజర్లు పక్కనపెట్టి ఊపిరి తీర్చుకుంటున్న సమయంలో కరోనా మెల్లమెల్లగా తన ప్రభావం చూపడం మొదలయ్యింది. వివరాల్లోకి వెళ్తే మల్కాజిగిరి నియోజకవర్గం లో గల మేడ్చల్ మల్కాజిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో 70 మందిలో గాను 11 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది అని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తెలియజేశారు. ఈ సందర్భంగా వైద్యులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది. కరోనా సోకిన వారిలో నలుగురు పురుషులు ఏడు మంది మహిళలు ఉన్నారు అని తెలియజేశారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM