గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా మొక్కను నటిన మాజీ ఎమ్మెల్యే
byసూర్య |
Thu, Jul 07, 2022, 04:39 PM
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి తన పుట్టినరోజు పురస్కరించుకుని శంషాబాద్ నివాసం ఆవరణలో మొక్కను నటినట్లు పేరుకొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ. ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేరకు గ్రీన్ ఇండియా చాలెంజ్ ఐదో విడతలో భాగంగా శాంశబాద్ ఇంటి ఆవరణలో నటినట్లు పేరుకొన్నారు.
Latest News