గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా మొక్కను నటిన మాజీ ఎమ్మెల్యే

byసూర్య | Thu, Jul 07, 2022, 04:39 PM

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి తన పుట్టినరోజు పురస్కరించుకుని శంషాబాద్ నివాసం ఆవరణలో మొక్కను నటినట్లు పేరుకొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ. ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేరకు గ్రీన్ ఇండియా చాలెంజ్ ఐదో విడతలో భాగంగా శాంశబాద్ ఇంటి ఆవరణలో నటినట్లు పేరుకొన్నారు.

Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM