తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన

byసూర్య | Wed, Jul 06, 2022, 10:28 PM

తెలంగాణ ఇంటర్ బోర్డు బుధవారం కీలక ప్రకటన చేసింది. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. నేటితో ముగియాల్సిన గడువును జూలై 8 వరకు పొడిగించారు. విద్యార్థులు, కాలేజీల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.


Latest News
 

ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM
అదే జరిగితే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: మంత్రి కోమటిరెడ్డి Wed, Apr 24, 2024, 07:58 PM
ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితపై ఈడీ కీలక విషయాలు.. బెయిల్ పిటిషన్ రిజర్వ్ Wed, Apr 24, 2024, 07:53 PM