కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

byసూర్య | Wed, Jul 06, 2022, 04:18 PM

మోడీ, కేసీఆర్ ఇద్దరూ దొంగలేనని కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. వీరిద్దరూ దోచిపెడుతున్నారన్నారని ఆయన విమర్శించారు. సింగరేణి కోల్ మైన్ లో రూ.40 వేల కోట్ల అవినీతి జరిగిందని త్వరలో దానిని బయటపెడుతానన్నారు. ఆదాని కంపెనీతో కలిసి కేసీఆర్ బంధువు ప్రతిభా శ్రీనివాసరావుకు రూ.60 వేల కోట్లు ఎలా ఇచ్చారని వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.

Latest News
 

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు Wed, Apr 24, 2024, 03:15 PM
యాదాద్రిలో ఎంపీ అభ్యర్థి చామల ప్రత్యేక పూజలు Wed, Apr 24, 2024, 02:38 PM
రామంతపూర్ డివిజన్ లో ఖాళీ అవుతున్న బిఆర్ఎస్ Wed, Apr 24, 2024, 02:31 PM
ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా Wed, Apr 24, 2024, 01:52 PM
సెకండియర్ ఫలితాల్లో నాగర్ కర్నూల్ 34 వ స్థానం Wed, Apr 24, 2024, 01:49 PM