కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
byసూర్య |
Wed, Jul 06, 2022, 04:18 PM
మోడీ, కేసీఆర్ ఇద్దరూ దొంగలేనని కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. వీరిద్దరూ దోచిపెడుతున్నారన్నారని ఆయన విమర్శించారు. సింగరేణి కోల్ మైన్ లో రూ.40 వేల కోట్ల అవినీతి జరిగిందని త్వరలో దానిని బయటపెడుతానన్నారు. ఆదాని కంపెనీతో కలిసి కేసీఆర్ బంధువు ప్రతిభా శ్రీనివాసరావుకు రూ.60 వేల కోట్లు ఎలా ఇచ్చారని వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.
Latest News