ఉరేసుకుని యువకుడు బలవన్మరణం

byసూర్య | Wed, Jul 06, 2022, 02:11 PM

నారాయణపేట మండలం జాజపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భగవంత్ రెడ్డి (16) అనే యువకుడు గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇటీవలే తండ్రి కోట్ల వెంకట్ రెడ్డి తన కొడుకును హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదివేందుకు వదిలిపెట్టి రాగ, రెండు రోజుల క్రితం గ్రామానికి తిరిగివచ్చినట్లు గ్రామస్థులు తెలిపారు. అంతలోనే ఆత్మహత్యకు పునుకున్నాడు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. యువకుని మృతిని ఇటు కుటుంబ సభ్యులు, అటు స్నేహితులు జీర్ణించుకోలేక పోతున్నారు.

Latest News
 

ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM
అదే జరిగితే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: మంత్రి కోమటిరెడ్డి Wed, Apr 24, 2024, 07:58 PM
ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితపై ఈడీ కీలక విషయాలు.. బెయిల్ పిటిషన్ రిజర్వ్ Wed, Apr 24, 2024, 07:53 PM