మళ్లీ రేషన్ కార్డుపై ఉచిత బియ్యం
byసూర్య |
Tue, Jul 05, 2022, 12:29 PM
రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ప్రభుత్వ రేషన్ దుకాణాల ద్వారా మళ్లీ యూనిట్కు 10 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ కానుంది. ఈ నెల 5 నుంచి ఉచిత బియ్యం కోటా పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు పౌరసరఫరాల అధికారి వెల్లడించారు. ఈ నెల యూనిట్కు 10 కిలోల చొప్పున పంపిణీ చేయనున్నారు. కార్డులో ఎన్ని యూనిట్లుంటే అన్ని పదికిలోల చొప్పన పంపిణీ చేస్తారు. రేషన్ దుకాణాల ద్వారా ఈ నెల 29 వరకు తీసుకోవచ్చు.
Latest News