byసూర్య | Tue, Jul 05, 2022, 10:20 AM
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆదాయం నేడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి భక్తులు వారం రోజులుగా వివిధ రూపాల్లో సమర్పించిన కానుకలను హుండీ ఆదాయాన్ని మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంలోని హరిత హోటల్లో భద్రత సిబ్బంది పర్యవేక్షణలో లెక్కించనున్నట్లు ఆలయ సీఈఓ గీతారెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు.