బీజేపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తుంది : ప్రధాని మోడీ

byసూర్య | Sun, Jul 03, 2022, 09:44 PM

తెలంగాణలో ప్రధాని నరేంద్ర మాట్లాడారు.... ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ పని చేస్తుంది. తెలంగాణ నేల ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది.తెలంగాణ ప్రాచీన, పరాక్రమాల అడ్డ. యాదగిరి నర్సింహ్మ స్వామి, వరంగల్ భద్రకాళీ, భద్రాద్రి రామయ్య, జోగులాంబ అమ్మవారి ఆశీస్సులు మనకున్నాయి.” అని అయన అన్నారు.తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎంతగానో సహకరిస్తుందన్నారు. కరోనా సమయంలో చాలా చేశాం. ఉచిత రేషన్ మరియు వ్యాక్సిన్ అందించబడింది. జీహెచ్‌ఎంసీ, ఉప ఎన్నికల్లో సత్తాచాటారు. తెలంగాణలో కచ్చితంగా బీజేపీ ప్రభుత్వం అని అన్నారు. 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM