byసూర్య | Sun, Jul 03, 2022, 09:44 PM
తెలంగాణలో ప్రధాని నరేంద్ర మాట్లాడారు.... ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ పని చేస్తుంది. తెలంగాణ నేల ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది.తెలంగాణ ప్రాచీన, పరాక్రమాల అడ్డ. యాదగిరి నర్సింహ్మ స్వామి, వరంగల్ భద్రకాళీ, భద్రాద్రి రామయ్య, జోగులాంబ అమ్మవారి ఆశీస్సులు మనకున్నాయి.” అని అయన అన్నారు.తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎంతగానో సహకరిస్తుందన్నారు. కరోనా సమయంలో చాలా చేశాం. ఉచిత రేషన్ మరియు వ్యాక్సిన్ అందించబడింది. జీహెచ్ఎంసీ, ఉప ఎన్నికల్లో సత్తాచాటారు. తెలంగాణలో కచ్చితంగా బీజేపీ ప్రభుత్వం అని అన్నారు.