byసూర్య | Sun, Jul 03, 2022, 09:39 PM
తెలంగాణ బీజేపీ విజయోత్సవ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునఃప్రారంభించాం.. మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తున్నాం.తెలుగులో మెడికల్, టెక్నాలజీ చదువులు ఉంటే ఎంత బాగుంటుందో ఆలోచించండి. హైదరాబాద్లో 1500తో ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ బ్రిడ్జి నిర్మిస్తున్నాం. కోట్ల 5 వేల కి.మీ.జాతీయ రహదారులు అభివృద్ధి చేశాం.సైన్స్ సీటీ కోసం ప్రయత్నిస్తున్నాం.తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది.డబుల్ ఇంజన్ తో అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు.