తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది : ప్రధాని మోడీ

byసూర్య | Sun, Jul 03, 2022, 09:39 PM

తెలంగాణ బీజేపీ విజయోత్సవ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునఃప్రారంభించాం.. మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తున్నాం.తెలుగులో మెడికల్, టెక్నాలజీ చదువులు ఉంటే ఎంత బాగుంటుందో ఆలోచించండి. హైదరాబాద్‌లో 1500తో ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ బ్రిడ్జి నిర్మిస్తున్నాం. కోట్ల 5 వేల కి.మీ.జాతీయ రహదారులు అభివృద్ధి చేశాం.సైన్స్ సీటీ కోసం ప్రయత్నిస్తున్నాం.తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది.డబుల్ ఇంజన్ తో అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు.


Latest News
 

గంజాయిని పట్టుకున్న ఎస్ఓటి పోలీసులు Sat, Apr 20, 2024, 12:34 PM
ధర్మపురి అరవింద్ ను గెలిపించాలని ప్రచారం Sat, Apr 20, 2024, 12:32 PM
విద్యార్థులు మానసికంగా దృఢంగా ఉండాలి: సంక్షేమఅధికారి బావయ్య Sat, Apr 20, 2024, 12:30 PM
వైభవంగా పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణం Sat, Apr 20, 2024, 12:29 PM
కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరిక Sat, Apr 20, 2024, 12:26 PM