రాజ్ భవన్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ

byసూర్య | Sun, Jul 03, 2022, 09:18 PM

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ విజయ సంకల్ప సభ ముగిసింది. సమావేశం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. రాత్రికి రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు. సోమవారం ఉదయం ఆయన ఏపీకి వెళ్లనున్నారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణలో పాల్గొంటారు. మోదీ బస సందర్భంగా రాజ్‌భవన్‌ చుట్టూ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.


Latest News
 

మురికి కాల్వలో మగ మృత శిశువు గుర్తింపు Thu, Apr 18, 2024, 03:37 PM
రాంపూర్ గ్రామంలో ముగిసిన అఖండ హరినామ సప్తహ కార్యక్రమం Thu, Apr 18, 2024, 03:34 PM
ఘనంగా పెద్దమ్మ వార్షికోత్సవ ఉత్సవాలు Thu, Apr 18, 2024, 03:32 PM
హస్నాపూర్ గ్రామంలో బిజెపి పార్టీ ఇంటింటి ప్రచారం Thu, Apr 18, 2024, 03:29 PM
ఇద్దరు బాలికల అదృశ్యం Thu, Apr 18, 2024, 03:27 PM