రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలు

byసూర్య | Fri, Jul 01, 2022, 08:52 AM

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రాజీవ్ రహదారిపై రెండు లారీ ఢీకొన్న ప్రమాదంలో ఒక డ్రైవర్ కు గాయాలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ నుండి ఢిల్లీకి చాపల లోడుతో వెళ్తున్న ఎపి39టిఎ 9439లారీని రాంగ్ రూట్ లో వస్తున్న ఎపి04 టిఎక్స్ 1663లారీ శుక్రవారం ఎదురెదురుగా డీకొన్నాయి.


ఢిల్లీ వెళ్తున్న లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ కుమార్, పోలీసులు గాయాలైన డ్రైవర్ ను ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి తరలించారు.


Latest News
 

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం మధు ముదిరాజ్ Fri, Mar 29, 2024, 03:42 PM
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM