నేడు కాంగ్రెస్ సోషల్ మీడియా సమావేశం

byసూర్య | Fri, Jul 01, 2022, 08:51 AM

జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సమావేశం జరగనుందని కాంగ్రెస్ పార్టీ ధర్మారం మండల అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్ తెలిపారు.


కావున మండలం నుండి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.


Latest News
 

రేపే ఆదివారం.. చికెన్, మటన్ షాపులు బంద్ Sat, Apr 20, 2024, 04:03 PM
జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM