byసూర్య | Fri, Jul 01, 2022, 08:51 AM
జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సమావేశం జరగనుందని కాంగ్రెస్ పార్టీ ధర్మారం మండల అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్ తెలిపారు.
కావున మండలం నుండి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.