నాన్ స్టాప్ బస్ సౌకర్యం కల్పించాలి

byసూర్య | Fri, Jul 01, 2022, 08:49 AM

వీణవంక నుంచి హైదరాబాద్ కు నాన్ స్టాప్ బస్ సౌకర్యం కల్పించాలని కోరుతూ గురువారం సర్పంచ్ నీల కుమారస్వామి, ఉపసర్పంచ్ వోరెం భానుచందర్ కరీంనగర్ రీజనల్ మేనేజర్ ఖుస్రోషాఖాన్ కు వినతిపత్రం అందజేశారు.


దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. టీఆర్ఎస్ నాయకుడు సిద్ధపెల్లి మహిపాల్ రెడ్డి ఉన్నారు.


Latest News
 

ఎంపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలి Tue, Apr 16, 2024, 06:05 PM
మద్యం సేవించి వాహనం నడిపిన వారికి జైలు శిక్ష: ఎస్పీ Tue, Apr 16, 2024, 06:04 PM
రేపు కొత్తకోటలో సీతారాముల కళ్యాణోత్సవం Tue, Apr 16, 2024, 06:01 PM
కొందరు నాయకుల చేరికలపై అసంతృప్తి Tue, Apr 16, 2024, 05:40 PM
బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు Tue, Apr 16, 2024, 05:38 PM