17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

byసూర్య | Thu, Jun 23, 2022, 08:34 PM

హైదరాబాద్ లోని ఛత్రినాక పరిధిలో ఓ 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఉప్పుగూడా ప్రాంతానికి చెందిన బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. అలీ అనే యువకుడితో బాధిత బాలికకు పరిచయముంది. బాలికను ఇంటికి పిలిచిన అలీ తన ఫ్రెండ్ అర్బాస్‌తో కలిసి బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.


Latest News
 

మురికి కాల్వలో మగ మృత శిశువు గుర్తింపు Thu, Apr 18, 2024, 03:37 PM
రాంపూర్ గ్రామంలో ముగిసిన అఖండ హరినామ సప్తహ కార్యక్రమం Thu, Apr 18, 2024, 03:34 PM
ఘనంగా పెద్దమ్మ వార్షికోత్సవ ఉత్సవాలు Thu, Apr 18, 2024, 03:32 PM
హస్నాపూర్ గ్రామంలో బిజెపి పార్టీ ఇంటింటి ప్రచారం Thu, Apr 18, 2024, 03:29 PM
ఇద్దరు బాలికల అదృశ్యం Thu, Apr 18, 2024, 03:27 PM