ఈ నెల 28 నుంచి రైతుబంధు పంపిణీ

byసూర్య | Thu, Jun 23, 2022, 12:49 PM

తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త వినిపించింది. ఈ వానాకాలం పంట పెట్టుబడి రైతుబంధు నిధులను ఈ నెల 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటిలాగానే వరుస క్రమంలో రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులను ప్రభుత్వం జమ చేయనున్నది.

Latest News
 

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు.. ఈసారి పోలీసులే Fri, Apr 19, 2024, 07:32 PM
ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ నేత సిరిపెల్లి దంపతుల మృతి.. చిన్నతనంలోనే పీపుల్స్ వార్‌లోకి Fri, Apr 19, 2024, 07:29 PM
హైదరాబాద్‌లో బీఆర్ఎస్‌కు మరో షాక్... రేపు కాంగ్రెస్‌ గూటికి ఇంకో ఎమ్మెల్యే Fri, Apr 19, 2024, 07:26 PM
కొత్త రేషన్‌ కార్డుల పంపిణీకి ముహూర్తం.. మంత్రి పొన్నం ప్రభాకర్ Fri, Apr 19, 2024, 07:22 PM
అమ్మతనం కోసం ఆరాటం.. ఆ చిలుకూరి బాలాజీయే ఉక్కిరిబిక్కిరి Fri, Apr 19, 2024, 07:18 PM