నిందితులను సికింద్రాబాద్ రైల్వే కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకెళ్తున్న రైల్వే పోలీసులు

byసూర్య | Thu, Jun 23, 2022, 10:28 AM

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఆదివారం వరకు 46 మంది ఆర్మీ అభ్యర్థులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు. బుధవారం మరో 10 మందిని అరెస్ట్ చేశారు. బోయిగూడ లోని రైల్వేకోర్టు జడ్జి ముందు ప్రొడ్యూస్ చేశారు. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడం: తో చంచల్ గూడ జైలుకు తరలించారు. కామారె డ్డిజిల్లా ఎల్లారెడ్డికి చెందిన మలవెల్లి మధుసూద న్(20), ఆదిలాబాద్ జిల్లా సోనపూర్కు చెందినరాథోడ్ పృథ్వీరాజ్ (23) రైల్వేస్టేషన్ విధ్వంసం లో ప్రధాన నిందితులుగా కోర్టుకు తెలిపారు.

Latest News
 

జూరాల విద్యుదుత్పత్తి మూడో యూనిట్ కు మరమ్మతులు Sat, Apr 20, 2024, 12:11 PM
పార్లమెంట్ల స్థానాలలో త్రిముఖ పోటీ Sat, Apr 20, 2024, 12:10 PM
రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ దుర్మణం Sat, Apr 20, 2024, 12:07 PM
వన్యప్రాణుల దప్పిక తీరుస్తున్న సాసర్ పిట్ లు Sat, Apr 20, 2024, 12:05 PM
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం: గోలి ప్రభాకర్ Sat, Apr 20, 2024, 12:04 PM