మూసి ప్రాజెక్టు లోకి కొనసాగుతున్న వరద నీరు

byసూర్య | Thu, Jun 23, 2022, 09:08 AM

కేతేపల్లి మండలం మూసి ప్రాజెక్టు లోకి హైదరాబాద్ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతం నుండి ఇన్ ప్లో కొనసాగుతుంది. మూసి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు (4. 46 టీఎంసీలు ) కాగా ప్రస్తుతం 644 అడుగులు (4. 20 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. సూర్యాపేట ప్రజల అవసరాల కోసం 40 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన ప్రాజెక్టు అధికారి బద్రు నాయక్ బుధవారం తెలిపారు.

Latest News
 

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:32 PM