తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు

byసూర్య | Thu, Jun 23, 2022, 08:33 AM

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయని ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 27, 754 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా. కొత్తగా 434 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాద్ నగరంలో 292 కేసులు వెలుగుచూశాయి. కరోనా బాధితులు 129 మంది కోలుకోగా. మరణాలేవీ నమోదు కాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 2, 680 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి. సోషల్ డిస్టెన్స్ పాటించాలని ఆయన కోరారు.

Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM