'ఈ నెల 25న భారత్ బంద్'
byసూర్య |
Thu, Jun 23, 2022, 07:30 AM
భారతదేశ ఐక్యతను అఖండతను అపాయంలోకి నెడుతున్న దుష్ట శక్తులకు వ్యతిరేకంగా ఈ నెల 25న భారత్ బంద్ నిర్వహిస్తున్నట్లు భారత్ ముక్తి రాష్ట్ర అధ్యక్షులు వలిగి ప్రభాకర్ తెలిపారు. బుధవారం హిమాయత్ నగర్ లో బంద్ కు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మోర్చా నాయకులు అంసోల్ లక్ష్మణ్, అబ్దుల్ ఖాదిర్, సనావుల్లా ఖాన్ డాక్టర్ కుమార్ పాల్గొన్నారు.
Latest News