'ఈ నెల 25న భారత్ బంద్'

byసూర్య | Thu, Jun 23, 2022, 07:30 AM

భారతదేశ ఐక్యతను అఖండతను అపాయంలోకి నెడుతున్న దుష్ట శక్తులకు వ్యతిరేకంగా ఈ నెల 25న భారత్ బంద్ నిర్వహిస్తున్నట్లు భారత్ ముక్తి రాష్ట్ర అధ్యక్షులు వలిగి ప్రభాకర్ తెలిపారు. బుధవారం హిమాయత్ నగర్ లో బంద్ కు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మోర్చా నాయకులు అంసోల్ లక్ష్మణ్, అబ్దుల్ ఖాదిర్, సనావుల్లా ఖాన్ డాక్టర్ కుమార్ పాల్గొన్నారు.

Latest News
 

యాదాద్రి శ్రీవారిని దర్శించుకున్న ఐజిపి Fri, Mar 29, 2024, 10:32 AM
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి...! Fri, Mar 29, 2024, 10:26 AM
కేసీఆర్ ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలి: విజయశాంతి Fri, Mar 29, 2024, 10:19 AM
జైలు అధికారులు వసతులు కల్పించడం లేదు: ఎమ్మెల్సీ కవిత Fri, Mar 29, 2024, 09:55 AM
కొత్త తరం నాయకత్వం తయారు చేస్తాం: కేటీఆర్ Fri, Mar 29, 2024, 09:42 AM