'ఈ నెల 25న భారత్ బంద్'

byసూర్య | Thu, Jun 23, 2022, 07:30 AM

భారతదేశ ఐక్యతను అఖండతను అపాయంలోకి నెడుతున్న దుష్ట శక్తులకు వ్యతిరేకంగా ఈ నెల 25న భారత్ బంద్ నిర్వహిస్తున్నట్లు భారత్ ముక్తి రాష్ట్ర అధ్యక్షులు వలిగి ప్రభాకర్ తెలిపారు. బుధవారం హిమాయత్ నగర్ లో బంద్ కు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మోర్చా నాయకులు అంసోల్ లక్ష్మణ్, అబ్దుల్ ఖాదిర్, సనావుల్లా ఖాన్ డాక్టర్ కుమార్ పాల్గొన్నారు.

Latest News
 

నేడు మక్తల్ లో డీకే అరుణ ప్రచారం Thu, Apr 25, 2024, 12:55 PM
నేను సాటి కానప్పుడు.. నాపై విమర్శలు ఎందుకు: డీకే అరుణ Thu, Apr 25, 2024, 12:47 PM
ఇంటర్ ఫలితాల్లో 62. 82 శాతం ఉత్తీర్ణత Thu, Apr 25, 2024, 12:20 PM
ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి Thu, Apr 25, 2024, 12:11 PM
అవకాశం ఇవ్వండి అభివృధి చేసి చూపిస్తా : ఎంపీ అభ్యర్థి చామల Thu, Apr 25, 2024, 12:10 PM