తెలంగాణలో ఈ సంవత్సరం వానాకాలంలో 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు

byసూర్య | Wed, Jun 22, 2022, 09:16 PM

తెలంగాణలో ఈ సంవత్సరం వానాకాలం సీజన్‌లో 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. 15 లక్షల ఎకరాల్లో కంది సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, రైతులకు విత్తనాలు, రసాయన ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు. రైతులు విడి విత్తనాలను కొనుగోలు చేయవద్దని, అధీకృత డీలర్ల వద్ద కొనుగోలు చేయాలని తెలిపారు.  


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM