తెలంగాణలో ఈ సంవత్సరం వానాకాలంలో 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు

byసూర్య | Wed, Jun 22, 2022, 09:16 PM

తెలంగాణలో ఈ సంవత్సరం వానాకాలం సీజన్‌లో 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. 15 లక్షల ఎకరాల్లో కంది సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, రైతులకు విత్తనాలు, రసాయన ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు. రైతులు విడి విత్తనాలను కొనుగోలు చేయవద్దని, అధీకృత డీలర్ల వద్ద కొనుగోలు చేయాలని తెలిపారు.  


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM