ఓఎల్ఎక్స్ లో సోఫా పెట్టిన మహిళకు షాక్

byసూర్య | Wed, Jun 22, 2022, 11:48 AM

బంజారాహిల్స్ ఎన్బీటీనగర్‌‌లో నివసించే అశ్విని సోఫా విక్రయానికి ఓఎల్ఎక్స్ ప్రకటన ఇచ్చారు. ఓ అగంతకుడు కొనుగోలు చేస్తానని నమ్మించి ఆమె ఫోన్‌కు క్యూఆర్ కోడ్ పంపాడు. స్కాన్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పడంతో ఆమె అలాగే చేయడంతో ఖాతాలోని రూ. 22, 500లు విత్ డ్రా అయినట్లు సందేశం వచ్చింది. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

150 కుటుంబాలు కాంగ్రెస్ లో చేరికలు Sat, Apr 20, 2024, 10:49 AM
ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి Sat, Apr 20, 2024, 10:34 AM
కాంగ్రెస్ పార్టీలో చేరికలు Sat, Apr 20, 2024, 10:32 AM
గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM