byసూర్య | Wed, Jun 22, 2022, 07:51 AM
తెలంగాణ కరోనా కేసులు పెరుగుదల నమోదు చేస్తున్నాయి. తాజాగా నేడు 26,704 మందికి పరీక్షలు చేయగా అందులో కొత్తగా 403 మందికి కరోనా నిర్దారణ అయ్యింది. కరోనా నుంచి 145 మంది కోలుకోగా రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,375కి చేరింది. ఈ సమాచారాన్ని వైద్యారోగ్యశాఖ బులిటెన్ ద్వారా తెలియజేసింది.