విత్తనాలు మొలకెత్తలేదని రైతు బలవన్మరణం

byసూర్య | Wed, Jun 22, 2022, 07:49 AM

అప్పులు చేసి వ్యవసాయం మొదలు పెట్టాడు ఓ రైతు. అయితే విత్తనాలు చల్లినా మొలకలు రాకపోవడంతో తీవ్ర మనో వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం మార్గుడ గ్రామానికి చెందిన పడాల నాగన్న (56) మంగళవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పలువురికి కలిచి వేసింది. మృతుడి భార్య అరుణ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Latest News
 

నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి Fri, Apr 19, 2024, 12:16 PM
హైదరాబాద్‌ నుంచి తెలంగాణ టూరిజం ప్యాకేజీ Fri, Apr 19, 2024, 11:58 AM
శ్రీ లక్ష్మీనరసింహస్వామివారికి ప్రత్యేక అలంకరణ Fri, Apr 19, 2024, 11:55 AM
ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం Fri, Apr 19, 2024, 11:37 AM
సీఎం పర్యటనకు భారీ భద్రత Fri, Apr 19, 2024, 11:36 AM