మోదీ సభకు 10 లక్షల మంది: డీకే అరుణ

byసూర్య | Wed, Jun 22, 2022, 07:30 AM

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా. హైదరాబాద్‌లో జూలై 3న నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ సభకు సుమారు 10 లక్షల మంది ప్రజలు తరలివస్తారని బీజేపీ నేత డీకే అరుణ తెలిపారు. ప్రతి బూత్‌ నుంచి 35- 40 మంది కార్యకర్తలు వస్తారని చెప్పారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు సభకు వచ్చేందుకు అన్ని ఏర్పాటు చేశామని. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM