మోదీ సభకు 10 లక్షల మంది: డీకే అరుణ
byసూర్య |
Wed, Jun 22, 2022, 07:30 AM
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా. హైదరాబాద్లో జూలై 3న నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ సభకు సుమారు 10 లక్షల మంది ప్రజలు తరలివస్తారని బీజేపీ నేత డీకే అరుణ తెలిపారు. ప్రతి బూత్ నుంచి 35- 40 మంది కార్యకర్తలు వస్తారని చెప్పారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు సభకు వచ్చేందుకు అన్ని ఏర్పాటు చేశామని. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
Latest News