మోదీ సభకు 10 లక్షల మంది: డీకే అరుణ

byసూర్య | Wed, Jun 22, 2022, 07:30 AM

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా. హైదరాబాద్‌లో జూలై 3న నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ సభకు సుమారు 10 లక్షల మంది ప్రజలు తరలివస్తారని బీజేపీ నేత డీకే అరుణ తెలిపారు. ప్రతి బూత్‌ నుంచి 35- 40 మంది కార్యకర్తలు వస్తారని చెప్పారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు సభకు వచ్చేందుకు అన్ని ఏర్పాటు చేశామని. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

Latest News
 

బస్సులో కండక్టర్ నుంచి చిల్లర తీసుకోవటం మర్చిపోయారా..? అయితే ఇలా చేయండి.. Sat, Apr 20, 2024, 07:59 PM
భట్టి నా మీద పగబట్టిండు.. రాజకీయాల్లోకి తెచ్చిందే నేను: వీహెచ్ Sat, Apr 20, 2024, 07:54 PM
వాళ్లిద్దరి బాగోతాలన్ని తెలుసు.. వారంలో బండారమంతా బయటపెడతా: ఎర్రబెల్లి దయాకర్ Sat, Apr 20, 2024, 07:46 PM
'ఇది గలీజ్ బుద్ధి కదా.. సిగ్గు తెచ్చుకోవాలి'.. బల్మూరి వెంకట్, క్రిశాంక్ మధ్య ట్వీట్ వార్ Sat, Apr 20, 2024, 07:34 PM
బట్టతలపై వెంట్రుకలు రప్పించేందుకు ట్రీట్మెంట్.. రిజల్ట్‌ చూసి పేషెంట్ల మైండ్ బ్లాక్ Sat, Apr 20, 2024, 07:30 PM