రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

byసూర్య | Tue, Jun 21, 2022, 01:21 PM

కొడంగల్ నియోజకవర్గం మద్దూర్ మండల కేంద్రంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు మహిమూద్ పాఠశాల వదిలిన తర్వాత ద్విచక్ర వాహనంపై రోడ్డుపైకి వస్తుండగా, ఓ మెకానిక్ మరో ద్విచక్రవాహనంపై అతివేగంగా వచ్చి ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఉపాధ్యాయుడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రైవేటు వాహనంలో మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Latest News
 

దాడి కేసులో ముగ్గురికి జరిమానా Wed, Apr 24, 2024, 01:34 PM
రేషన్ బియ్యం అక్రమంగా ఏడుగురి రిమాండ్ Wed, Apr 24, 2024, 01:25 PM
ఈత కోసం వెళ్లి తండ్రి కొడుకు మృతి.. Wed, Apr 24, 2024, 01:21 PM
సోషల్ మీడియా పోస్టుకు స్పందించిన జిల్లా కలెక్టర్ Wed, Apr 24, 2024, 01:18 PM
లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఎమ్మెల్యే పూజలు Wed, Apr 24, 2024, 01:16 PM