కొరియర్ సేవలు కోసం వెతికితే.. రూ.70 వేలు హాంఫట్

byసూర్య | Tue, Jun 21, 2022, 12:41 PM

బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లో నివసించే రంజు అదిత్ భజోరియా ఆన్లైన్ కొరియర్ సర్వీసెస్ నిమిత్తం అంతర్జాలంలో అన్వేషించారు. ఓ వెబ్​సైట్​ను తెరిచి డబ్బులు చెల్లించేందుకు పేటీఎం ఓపెన్ చేయగానే ఆమె ఖాతాలోని రూ. 69, 999 విత్ డ్రా అయినట్లు సందేశం వచ్చింది. మోసపోయానని గ్రహించిన ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM