యువకుడి అదృశ్యం కేసు నమోదు

byసూర్య | Tue, Jun 21, 2022, 11:57 AM

నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి ప్రాంతానికి చెందిన షేక్ జావిద్ (22) అనే యువకుడు అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. నగరంలోని టైర్ రీట్రేడింగ్ షాపులో పనిచేస్తున్న జావిద్ ఈనెల 16న బోధన్లో బంధువులకు మూడు వేల రూపాయలు ఇచ్చి వస్తానని షాపు నుండి తీసుకెళ్లాడు. ఎంతకీ రాకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తండ్రి ముజిబ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM