టీఆర్ఎస్ పార్టీయే బీజేపీతో కుమ్మక్కు: కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి

byసూర్య | Sun, May 22, 2022, 02:57 PM

కాంగ్రెస్ పార్టీని అడ్డుకొనేందుకు టీఆర్ఎస్ పార్టీయే  బీజేపీతో కుమ్మకైందని కాంగ్రెస్ పార్టీ నేత  సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.  జగిత్యాలలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్-బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయంటూ ఆమె వ్యాఖ్య‌లు చేయ‌డం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. కాంగ్రెస్‌ను అడ్డుకునేందుకు బీజేపీతో టీఆర్‌ఎస్ కుమ్మక్కైందని ఆయ‌న ఆరోపించారు. అస‌లు టీఆర్‌ఎస్ పార్టీకి ఓ సిద్ధాంతం అంటూ ఏదీ లేద‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. షుగర్ ఫ్యాక్టరీ మూసివేసినందుకే గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో నిజామాబాద్ లో క‌ల్వ‌కుంట్ల క‌విత ఓడిపోయార‌ని ఆయ‌న అన్నారు. 


 


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM