వాసుదేవ శర్మ వారి సుజనాలయ భవనం ప్రారంభించిన హరీష్ రావు
byసూర్య |
Sun, May 22, 2022, 10:03 AM
ఉప్పల్ డివిజన్లోని ఉప్పల్ భగాయత్ లో ఐ ఫోకస్ శ్రీ వాసుదేవ శర్మ వారి సుజనాలయ భవనం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా జగద్గురు కంచి కామాక్షి మూలామ్నాయ సర్వజ్ఞ పీఠాధిపతులు పరమహంస శంకరాచార్యులు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి పవిత్ర పాద స్పర్శ తోనూ, వారి దివ్య కరముల మీదుగా సుజనాలయ భవన ప్రారంభోత్సవం శనివారం రోజున మంత్రి తన్నీరు హరీష్ రావు, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి , కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి తో కలిసి ప్రారంభించడం జరిగింది.
Latest News