ఫోన్ ఎక్కువగా వాడొద్దన్నందుకు విద్యార్థిని అదృశ్యం
byసూర్య |
Sun, May 22, 2022, 09:34 AM
నేరేడ్మెట్ మధురానగర్ శ్రీసాయి నిలయంలో నివసించే ఓ విద్యార్థిని (16) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల సెల్ఫోన్ ఎక్కువగా వాడుతుండడంతో గమనించి న తల్లిదండ్రులు ఫోన్ ఎక్కువగా వాడొద్దని మందలించారు. మనస్తాపం చెందిన విద్యార్థిని ఈనెల 20న ఇంటి సమీపం లో చిన్నారులు క్రికెట్ ఆడుతున్నారని చూడడానికి వెళ్తున్నానని చెప్పి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు నేరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Latest News