ఫోన్ ఎక్కువగా వాడొద్దన్నందుకు విద్యార్థిని అదృశ్యం

byసూర్య | Sun, May 22, 2022, 09:34 AM

నేరేడ్మెట్ మధురానగర్ శ్రీసాయి నిలయంలో నివసించే ఓ విద్యార్థిని (16) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల సెల్ఫోన్ ఎక్కువగా వాడుతుండడంతో గమనించి న తల్లిదండ్రులు ఫోన్ ఎక్కువగా వాడొద్దని మందలించారు. మనస్తాపం చెందిన విద్యార్థిని ఈనెల 20న ఇంటి సమీపం లో చిన్నారులు క్రికెట్ ఆడుతున్నారని చూడడానికి వెళ్తున్నానని చెప్పి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు నేరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM