ఇంటిగ్రెటేడ్ వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

byసూర్య | Sat, May 21, 2022, 02:37 PM

మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో 4 కోట్ల 50 లక్షలతో నిర్మించబడుతున్న ఇంటిగ్రెటేడ్ వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ పనులకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దీపికా నర్సింహా రెడ్డి, వైస్ చైర్మన్ రమేష్, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, మేడ్చల్ మండల జడ్పీటీసీ శైలజ విజేయందర్ రెడ్డి, అధికారులు, నాయకులు, మున్సిపల్ పార్టీ అధ్యక్షులు శేఖర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Latest News
 

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM
అమ్మవారిని దర్శించుకున్న మంత్రి Thu, Apr 25, 2024, 01:06 PM
ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించండి Thu, Apr 25, 2024, 01:04 PM
అలంపూర్ ఆలయాలలో ప్రత్యేక పూజలు Thu, Apr 25, 2024, 12:59 PM