తల్లిదండ్రులు మందలించారని యువతి ఆత్మహత్య

byసూర్య | Sat, May 21, 2022, 01:23 PM

తల్లిదండ్రులు మందలించారని ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బొమ్మలరామారం మండలం చౌదర్ పల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గుండెబోయిన నరసింహ కూతురు ప్రత్యూష (18) పదవ తరగతి వరకు చదువుకొని ఇంటి వద్దనే ఉంటుంది. నరసింహ తన భార్యతో కలిసి వ్యవసాయ పనులకు వెళుతూ తమకు సహాయం గా రావాలని కూతురుని కోరగా ప్రత్యూష నిరాకరించడంతో మందలించారు. దీంతో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

Latest News
 

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:32 PM