రేపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్న జనసేన పవన్ కళ్యాణ్

byసూర్య | Thu, May 19, 2022, 04:00 PM

ఉమ్మడి నల్లగొండ జిల్లా లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ శుక్రవారం పర్యటించనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గొపరాజుపల్లి కి చెందిన పార్టీ కార్యకర్త కొంగరి సైదులు రోడ్డు ప్రమాధంలో మృతి చెందగా అతని కుటుంబ సభ్యులను చౌటుప్పల్ మండలం లాక్కరం లో పరామర్శించి 5 లక్షల రూపాయల చెక్కును అందజేయనున్నారు. తదనంతరం హుజూర్ నగర్ లో ప్రమాదం లో మృతి చెందిన కడియం శ్రీనివాస్ రావు కుటుంబాన్ని కోదాడలో పరామర్శించి 5 లక్షల రూపాయల చెక్కును అందజేయనున్నారు.

Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM