మందకృష్ణ నాతో కలిసి పని చేస్తే మంత్రిని చేస్తా: కేఏ పాల్

byసూర్య | Tue, May 17, 2022, 09:57 PM

ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. తనతో కలిసి పనిచేస్తే మందకృష్ణ ను మంత్రిని చేస్తానని  కేఏ పాల్ అన్నారు. ఏళ్ల తరబడి పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ ఏం సాధించారని కేఏ పాల్ ప్రశ్నించారు. విద్యావంతులు మా పార్టీలో చేరాలని... ఇప్పుడున్న పార్టీలన్నీ అవినీతి మయమే అని., నాకు 2012లో అమిత్ షా ఎంపీ సీటు, మంత్రి పదవి ఇస్తామని వచ్చినా తిరస్కరించానని కేఏ పాల్ అన్నారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM