20ఎకరాలు పామాయిల్ సాగుచేస్తున్నా:మంత్రి ఎర్రబెల్లి

byసూర్య | Tue, May 17, 2022, 06:22 PM

కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ రైతులను మభ్యపెట్టేందుకేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆ డిక్లరేషన్ అమలు కావడం లేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి ఉందన్నారు. ఏపంట వేస్తే లాభం ఉంటుందో రైతులు ఆలోచించాలని కోరారు. వరి మినహా ఇతర పంటలు సాగుచేసిన రైతులంతా లాభపడ్డారని పేర్కొన్నారు. ఫామాయిల్ సాగు లాభదాయకమని, తాను కూడా 20ఎకరాలు సాగుచేశానని తెలిపారు. ఎన్టీఆర్, కేసీఆర్ తనకు నచ్చిన ముఖ్యమంత్రులని పేర్కొన్నారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM