ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత

byసూర్య | Tue, May 17, 2022, 05:07 PM

ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సోమవారం ఖమ్మంలో టీఆర్‌ఎస్ నాయకులు బండి సంజయ్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీనిపై మంగళవారం ఖమ్మంలో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. జడ్పీ సెంటర్‌లో తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు.


Latest News
 

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు Tue, Apr 23, 2024, 12:17 PM
ఏడుగురు పేకాట రాయళ్ల అరెస్ట్ Tue, Apr 23, 2024, 12:10 PM
ఘనంగా హనుమన్ జయంతి వేడుకలు Tue, Apr 23, 2024, 12:04 PM
కార్పొరేషన్ చైర్మన్ కాసులను సత్కరించిన ఆలయ కమిటీ సభ్యులు Tue, Apr 23, 2024, 11:55 AM
పిట్లంలో హనుమాన్ జయంతి వేడుకలు Tue, Apr 23, 2024, 11:54 AM