అంతర్ రాష్ట్ర నిందితుల ముఠా అరెస్టు

byసూర్య | Tue, May 17, 2022, 05:03 PM

జేబు దొంగతనాలు చేసే ఎనిమిది మంది అంతర్ రాష్ట్ర నిందితుల ముఠాను పోలీసులు అరెస్టు చేసారు. రెమా రాజేశ్వరి ఐ.పి.ఎస్, ఎస్పీ మాట్లాడుతూ రాజకీయ పార్టీ సభలు, జనసమూహము ఎక్కువగా ఉండే ప్రదేశాలే లక్ష్యంగా దొంగతనాలు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. వీరి వద్ద నుండి నగదు 6, 00, 000/- రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనానికి ఉపయోగించే ఒక ఫోర్డ్ కారు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM