స్టేడియం నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన మంత్రి
byసూర్య |
Tue, May 17, 2022, 04:45 PM
జగిత్యాల జిల్లా ధర్మపురిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా రూ. 2 కోట్ల 65 లక్షల నిధులతో స్టేడియం నిర్మాణం కోసం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, జడ్పీటీసీ బత్తిని అరుణ, యంపిపి చిట్టి బాబు, మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తెమ్మ, మాజీ మార్కెట్ చైర్మన్ అయ్యోరి రాజేష్, పాల్గొన్నారు.
Latest News