ఎవరెస్ట్ నెక్కిన భువనగిరి యువతి
byసూర్య |
Tue, May 17, 2022, 01:43 PM
భువనగిరికి చెందిన పర్వతరోహకురాలు పడమటి అనిత (24) ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. నేపాల్ మార్గంలో ఎక్కిన తెలంగాణ తొలి మహిళా గా, ఎవరెస్ట్ ఎక్కిన రెండవ మహిళగా రికార్డు నెలకొల్పారు. ఏప్రిల్ 17న ఎవరెస్ట్ బేస్ క్యాంపు చేరుకొని, మే 9న ఎవరెస్టు శిఖరం ఎక్కడo ప్రారంభించారు. నిన్న ఈ లక్ష్యాన్ని చేరుకున్నారు. అన్విత తండ్రి పడమటి మధుసూదన్ రెడ్డి రైతు, తల్లి చంద్రకళ అంగన్వాడీ టీచర్ గా పని చేస్తున్నారు.
Latest News