గంజాయి నిలువ ఉంచినందుకు పదేళ్ల జైలు శిక్ష..!
byసూర్య |
Tue, May 17, 2022, 12:24 PM
కామారెడ్డి నిషేధిత గంజాయిని ఇంట్లో నిల్వ ఉంచుకునందుకు ఇద్దరికీ పదేళ్ల జైలు శిక్ష సోమవారం నాడు నిజామాబాద్ న్యాయమూర్తి విధించారు. కామారెడ్డి జిల్లా లోని పేద కొడప్ గల్ మండలం లోని పోచారం తండాలో శేషా రావు, రమేష్ అనే వ్యక్తులు 50 కిలోల గంజాయిని అమ్మకానికి సిద్ధంగా ఉంచుకున్ననందుకు 2018 లో పెద్ద కొడప్గల్ పోలీస్ స్టేషన్లు లో కేసు నమోదు చేశారని వాటిని విచారించిన నిజామాబాద్ న్యాయమూర్తి, నిందితులైన శేషారావు, రమేష్ లకు పదేళ్ల పాటు జైలు శిక్ష విధించాలని కామారెడ్డి ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు.
Latest News