తండ్రి మందలించాడని కొడుకు రైలు కింద పడి ఆత్మహత్య

byసూర్య | Tue, May 17, 2022, 12:20 PM

 జీతం డబ్బులు తెచ్చి ఇవ్వలేదన్నందుకు తండ్రి మందలించాడని మనస్తాపం చెంది రైలు కిందపడి మృతి చెందిన సంఘటన కామారెడ్డి శివారులో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా మాసాయిపేట్ మండలంలోని నాగసాన్పల్లి గ్రామానికి చెందిన అటెం ప్రవీణ్ కుమార్(22) అనే యువకుడు ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. తండ్రి యాదగిరి జీతం డబ్బులు తీసుకురాలేదని మందలించినందుకు గుర్తుతెలియని రైలు కింద పడి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పంచనామా నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులుతెలిపారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM