ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి: మంత్రి సబితా

byసూర్య | Tue, May 17, 2022, 11:48 AM

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అల వర్చుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా రెడ్డి పేర్కొన్నారు. మహేశ్వరం మండల పరిధిలోని అమీర్ పేట్ గ్రామంలో శ్రీ బీరప్ప కామరాతి కల్యాణ మహోత్సవానికి ఆమె హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ. చెడు వ్యవసనాలకు దూరంగా ఉంటూ భక్తిమార్గం వైపు పయనించాలన్నారు. గ్రామంలో కురుమ కులస్తులు ఐక్యం గా శ్రీ బీరప్ప కామరాతి కల్యాణ మహోత్సవం పూజలు నిర్వహించడం శుభపరిణామమని పేర్కొన్నారు.

Latest News
 

కెసిఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజలు Tue, Apr 16, 2024, 03:32 PM
స్పోర్ట్స్ క్యాంప్ పోస్టర్ ను ఆవిష్కరించిన కలెక్టర్ Tue, Apr 16, 2024, 02:48 PM
ఎండల నేపథ్యంలో ఆర్టీసీ కీలక నిర్ణయం Tue, Apr 16, 2024, 02:48 PM
మహాజన్ సంపర్క్ అభియాన్ Tue, Apr 16, 2024, 02:04 PM
ఎల్లమ్మ తల్లికి గ్రామస్తుల ప్రత్యేక పూజలు Tue, Apr 16, 2024, 01:30 PM