రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

byసూర్య | Tue, May 17, 2022, 10:23 AM

మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని నార్లాపూర్ సమీపంలో ఫోర్ లైన్ రహదారిపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో షరీఫ్ అనే వ్యక్తి మృతి చెందాడు. తాండూర్‌ కు చెందిన షరీఫ్ బైక్ పై మంచిర్యాల వైపు వెళ్తుండగా మంచిర్యాల నుంచి మందమర్రి వైపు వస్తున్న కారు ఢీ కొనడంతో షరీఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్ లో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు ఎస్సై మహేందర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

అవకాశం ఇవ్వండి అభివృధి చేసి చూపిస్తా : ఎంపీ అభ్యర్థి చామల Thu, Apr 25, 2024, 12:10 PM
నల్గొండ బరిలో స్వతంత్ర అభ్యర్థిగా సురేష్ Thu, Apr 25, 2024, 12:08 PM
కోదాడ శివార్లలో రక్త మోడిన రోడ్డు Thu, Apr 25, 2024, 12:04 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM